GANDHI MARGAM
విద్యార్ధులు భాగ్య, కౌసల్య, సాయి దుర్గ, భవాని, సాయి, తదితరులు గాంధీ మార్గం గురించి ఆయన జీవిత సన్నివేశాలతో వివరించారు.ప్రధానోపాధ్యాయులు శ్రీ గొట్టేటి రవి, ఉపాధ్యాయులు యం. ఆదినారయణ, పి. రమాదేవి, వి. మణి కుమార్, ఎ. విజయలక్ష్మి, వి.వి. దేముడు, ఎస్.తిరుమలరావు, పి. రాధ రాణి, బి. భవాని, జి. సంధ్య, కె.చంద్ర శేఖర్లు పాల్గొన్నారు. Headmaster Gotteti Ravi organised a programme GANDHI MARGAM ON 30-01-2016 in our school.